ఐసోలేటెడ్ ప్రాంతాల్లో నివసిస్తున్న కార్మికులకి కర్ఫ్యూ పర్మిట్స్!
- May 30, 2020కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఐసోలేటెడ్ ప్రాంతాల్లో నివసిస్తున్నవారికి కర్ఫ్యూ నుంచి కొంత ఉపశమనం కల్పించేలా రెన్యువల్ పర్మిట్స్ జారీ చేసే విషయమై ప్రభుత్వానికి ఓ ప్రపోజల్ పెట్టనుంది. ఆయా కంపెనీలకు అవసరమయ్యే కార్మికులకు వెసులుబాటు కల్పించేలా ఈ పర్మిట్స్ వుండాలని ఎంఓసిఐ ప్రతిపాదించనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కంపెనీలు కమర్షియల్ యాక్టివిటీస్ని తిరిగి కొనసాగించేందుకు వీలుగా అవసరమైన కార్మికులకు పర్మిట్స్ రెన్యువల్ చేయడం లేదా కొత్తగా ఇవ్వడం వంటి ప్రతిపాదనల్ని ప్రభుత్వం ముందుంచనుంది ఎంఓసిఐ. క్యాబినెట్లో ఈ విషయమై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్