సలాలాలో బ్లడ్ డొనేషన్ కోసం విజ్ఞప్తి
- May 30, 2020ఒమన్:సలాలాలోని సుల్తాన్ కబూస్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, డోనర్స్కి బ్లడ్ డొనేషన్ విషయమై విజ్ఞప్తి చేసింది. దోఫార్ గవర్నరేట్కి చెందినవారు హాస్పాటల్ని సంప్రదించి బ్లడ్ డొనేషన్ చేయాల్సిందిగా కోరుతోంది. నేషనల్ కమిటీ ఫర్ ఎమర్జన్సీ మేనేజ్మెంట్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. హాస్పిటల్లో బ్లడ్ షార్టేజ్ వున్న దరిమిలా, డొనేషన్ చేయాలనుకున్నవారు బ్లడ్ బ్యాంక్ని సందర్శించాలని ప్రకటనలో పేర్కొన్నారు. బ్లడ్ మరియు బ్లడ్ ప్రోడక్ట్స్.. ముఖ్యంగా ప్లేట్లెట్స్ అవసరం ఎక్కువగా వుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు