ఆదివారం నుంచి ప్రొఫెట్ మాస్క్ ప్రారంభం
- May 30, 2020జెడ్డా:కింగ్ సల్మాన్, మదీనాలోని ప్రొఫెట్ మాస్క్ని క్రమక్రమంగా ఓపెన్ చేసేందుకు అనుమతిచ్చారు. ఆదివారం నుంచి పబ్లిక్ని దశల వారీగా మాస్క్లోకి అనుమతిస్తారు. మాస్క్ సామర్థ్యంలో 40 శాతం మందికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఫజ్ర్ ప్రేయర్స్ కోసం ఆదివారం ఉదయం (షవ్వాల్ 8) మసీదులోకి అనుమతించడం జరిగింది. కోర్ట్ యార్డుల నుంచి ప్రేయర్ రగ్స్ని తొలగిస్తారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు