ఆదివారం నుంచి ప్రొఫెట్ మాస్క్ ప్రారంభం
- May 30, 2020జెడ్డా:కింగ్ సల్మాన్, మదీనాలోని ప్రొఫెట్ మాస్క్ని క్రమక్రమంగా ఓపెన్ చేసేందుకు అనుమతిచ్చారు. ఆదివారం నుంచి పబ్లిక్ని దశల వారీగా మాస్క్లోకి అనుమతిస్తారు. మాస్క్ సామర్థ్యంలో 40 శాతం మందికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఫజ్ర్ ప్రేయర్స్ కోసం ఆదివారం ఉదయం (షవ్వాల్ 8) మసీదులోకి అనుమతించడం జరిగింది. కోర్ట్ యార్డుల నుంచి ప్రేయర్ రగ్స్ని తొలగిస్తారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..