తెలంగాణ లో 74 కరోనా పాజిటివ్ కేసులు
- May 30, 2020
హైదరాబాద్:తెలంగాణలో శనివారం కొత్తగా 74 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 2499 కు చేరుకుంది. తాజాగా నమోదైన కేసుల్లో 60 కేసులు తెలంగాణ రాష్ట్రంలోనివి కాగా.. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 9 మందికి సోకింది. అటు, ఇతర దేశాల నుంచి వచ్చిన 5మందికి కరోనా సోకింది. గడిచిన 24 గంటల్లో ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 77 చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1412 మంది డిశ్చార్జ్ అవ్వగా.. 1010 మంది చికిత్స పొందుతున్నారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు