తెలంగాణ లో 74 కరోనా పాజిటివ్ కేసులు
- May 30, 2020హైదరాబాద్:తెలంగాణలో శనివారం కొత్తగా 74 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 2499 కు చేరుకుంది. తాజాగా నమోదైన కేసుల్లో 60 కేసులు తెలంగాణ రాష్ట్రంలోనివి కాగా.. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 9 మందికి సోకింది. అటు, ఇతర దేశాల నుంచి వచ్చిన 5మందికి కరోనా సోకింది. గడిచిన 24 గంటల్లో ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 77 చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1412 మంది డిశ్చార్జ్ అవ్వగా.. 1010 మంది చికిత్స పొందుతున్నారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!