తెలంగాణ: అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేత
- May 31, 2020హైదరాబాద్: లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 7 వరకు కంటైన్మెంట్ జోన్ల వెలుపల ప్రస్తుత స్థితిని కొనసాగించాలని నిర్ణయించింది. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించనుంది. అంతరాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేసింది. కంటైన్మెంట్ జోన్లలో జూన్ నెలాఖరు వరకు లాక్ డౌన్ యథాతథంగా కొనసాగించనుంది. అన్ని దుకాణాలు రాత్రి 8 వరకు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు