తెలంగాణలో 6 కరోనా మరణాలు
- June 01, 2020
హైదరాబాద్:తెలంగాణలో కొత్తగా 94 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా,మరో ఆరుగురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,792కి చేరింది.ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.మొత్తం కరోనా కేసుల్లో 432 మంది వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు.రాష్ట్రంలో ఇప్పటివరకు 1491 మంది కరోనా నుంచి కోలుకోగా, 88 మంది మరణించారు. 1,213 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
తాజాగా నమోదైన కేసుల్లో GHMC పరిధిలో 79, రంగారెడ్డి జిల్లాలో 3, మహబూబాబాద్ జిల్లాలో 1, మేడ్చల్ జిల్లాలో 3, మెదక్ జిల్లాలో 2, పెద్దపల్లి జిల్లాలో 1, నల్గొండ జిల్లాలో 2, సంగారెడ్డి జిల్లాలో 2, జనగాం జిల్లాలో 1 ఉన్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?