రియాద్:పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్వెస్టిగేటర్స్ గా 156 మంది మహిళలు, పురుషుల నియామకం
- June 02, 2020రియాద్:ప్రజా న్యాయ వ్యవస్థను మరింత పటిష్టపరిచేలా, పౌరులకు సరైన న్యాయం జరిగేలా సౌదీ ప్రభుత్వం న్యాయశాఖను మరింత పటిష్టం చేస్తోంది. ఇందుకోసం కొత్తగా 156 మంది పురుషులు, మహిళలను ఇన్వెస్టిగేటీవ్ లెఫ్టినెంట్ హోదాతో పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా నియమించింది. ఈ మేరకు రాజు సల్మాన్ రాజ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నియామకాలు న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూటర్ షేక్ సౌద్ అల్ ముజీబ్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు న్యాయవ్యవస్థలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ప్రజలకు సేవ చేసేలా మహిళలకు ప్రధాన్యం దక్కుతుందని కూడా ఆయన అన్నారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..