టొబాకో స్మగ్లింగ్: పలువురి అరెస్ట్
- June 02, 2020మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, 14 మంది వ్యక్తుల్ని టొబాకో స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేసింది. వీరంతా వివిధ దేశాలకు చెందినవారిగా గుర్తించారు అధికారులు. ముసాందం గవర్నరేట్ పోలీస్ కమాండ్ 2 బోట్లను స్వాధీనం చేసుకుని, అందులో 14 మందిని అరెస్ట్ చేశారు. అక్రమంగా చొరబడటం, టొబాకో స్మగ్లింగ్ వంటి అభియోగాలు నిందితులపై మోపబడ్డాయి. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…