తిరిగొస్తున్న యూఏఈ రెసిడెంట్స్ కోసం షార్జా ఎయిర్పోర్ట్ సంసిద్ధం
- June 03, 2020
షార్జా ఎయిర్ పోర్ట్, విదేశాల్లో చిక్కుకుపోయిన యూఏఈ రెసిడెంట్స్కి స్వాగతం పలికేందుకు సర్వ సన్నద్ధంగా వుందని పేర్కొంది. హెల్త్ మరియు సేఫ్టీకి సంబంధించి అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామనీ, ట్రావెలర్స్తోపాటు వినియోగదారులు అలాగే ఎంప్లాయీస్ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అధికారులు పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకున్న యూఏఈ వాసులు తిరిగి వస్తున్న దరిమిలా, తగిన ప్రికాషన్స్ తీసుకుంటున్నట్లు షార్జా ఎయిర్ పోర్ట్ అథారిటీ ఛైర్మన్ అలి సలెమ్ అల్ మిద్ఫా చెప్పారు. నేషనల్ ఎమర్జన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సూచనల మేరకు ఆయా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







