కువైట్:వలసదారుల రిపాట్రియేషన్ కోసం రిజిస్ట్రేషన్ పునఃప్రారంభం
- June 03, 2020
కువైట్ సిటీ:ఇండియన్ ఎంబసీ, స్వదేశానికి తరలి వెళ్ళాలనుకుంటున్న ఇండియన్స్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పునఃప్రారంభించింది. ఈ ప్రక్రియ నిలిచిపోవడానికి ముందు 60,000 మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. కువైట్లో చిక్కుకుపోయిన భారతీయులు, వెబ్సైట్లో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది. అయితే, డేటా కలెక్షన్ కోసం మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనీ, ఇది టిక్కెట్ కన్పర్మేషన్ కాదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.రిజిస్ట్రేషన్ కొరకు ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యండి.
http://https://indembkwt.com/eva/
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
<br style="box-sizing: border-box; color: rgb(33, 37, 41); font-family: -apple-system, BlinkMacSystemFont, " segoe="" ui",="" roboto,="" "helvetica="" neue",="" arial,="" "noto="" sans",="" sans-serif,="" "apple="" color="" emoji",="" "segoe="" ui="" symbol",="" emoji";"="">
తాజా వార్తలు
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!







