యూ.ఏ.ఈ:29 నగరాలకు విమానాలు నడపనున్న ఎమిరేట్స్
- June 04, 2020
యూ.ఏ.ఈ:ట్రాన్సిట్ ప్యాసింజర్ సర్వీసెస్కి యూఏఈ ప్రభుత్వం అనుమతిచ్చిన దరిమిలా, జూన్ 15 నుంచి ఎమిరేట్స్ సంస్థ అదనంగా 16 నగరాలకు బోయింగ్ 777 - 300 ఆర్ విమానాల్ని నడపనుంది. ట్రావెల్ ఏజెంట్స్ అలాగే ఎమిరేట్స్ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా బహ్రెయిన్, మాంచెస్టర్, జురిచ్, వియెన్నా, ఆమ్ స్టర్డమ్, కోపెన్హెగన్, డబ్లిన్, న్యూయార్క్ జెఎఫ్కె, సియోల్, కౌలాలంపూర్, సింగపూర్, సకార్తా, తైపీ, హాంగ్కాంగ్, పెర్త్ మరియు బ్రిస్బేన్లకు ఈ అవకాశం కల్పిస్తున్నారు. 8 జూన్ నుంచి ఎమిరేట్స్ విమానాలు కరాచీ, లాహోర్ మరియు ఇస్లామాబాద్ నుండి ఎమిరేట్స్లోని ఇతర డెస్టినేషన్లకు కనెక్ట్ అవ్వాలనుకునే ప్రయాణీకులకు అవకాశం కల్పించనుంది. దీంతో, మొత్తంగా 29 నగరాలకు దుబాయ్ నుంచి ట్రాన్సిట్ ప్రయాణాలకు ఆస్కారం కలుగుతుంది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







