యూ.ఏ.ఈ:29 నగరాలకు విమానాలు నడపనున్న ఎమిరేట్స్
- June 04, 2020
యూ.ఏ.ఈ:ట్రాన్సిట్ ప్యాసింజర్ సర్వీసెస్కి యూఏఈ ప్రభుత్వం అనుమతిచ్చిన దరిమిలా, జూన్ 15 నుంచి ఎమిరేట్స్ సంస్థ అదనంగా 16 నగరాలకు బోయింగ్ 777 - 300 ఆర్ విమానాల్ని నడపనుంది. ట్రావెల్ ఏజెంట్స్ అలాగే ఎమిరేట్స్ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా బహ్రెయిన్, మాంచెస్టర్, జురిచ్, వియెన్నా, ఆమ్ స్టర్డమ్, కోపెన్హెగన్, డబ్లిన్, న్యూయార్క్ జెఎఫ్కె, సియోల్, కౌలాలంపూర్, సింగపూర్, సకార్తా, తైపీ, హాంగ్కాంగ్, పెర్త్ మరియు బ్రిస్బేన్లకు ఈ అవకాశం కల్పిస్తున్నారు. 8 జూన్ నుంచి ఎమిరేట్స్ విమానాలు కరాచీ, లాహోర్ మరియు ఇస్లామాబాద్ నుండి ఎమిరేట్స్లోని ఇతర డెస్టినేషన్లకు కనెక్ట్ అవ్వాలనుకునే ప్రయాణీకులకు అవకాశం కల్పించనుంది. దీంతో, మొత్తంగా 29 నగరాలకు దుబాయ్ నుంచి ట్రాన్సిట్ ప్రయాణాలకు ఆస్కారం కలుగుతుంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







