మౌనం పాటించిన గూగుల్!
- June 04, 2020
వాషింగ్టన్: శేత్వజాతి కర్కవత్వానికి నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ బలవడం అమెరికాను కుదిపేసింది. ఈ ఘటనకు నిరసనగా అగ్రరాజ్యంలో కనివినీ ఎరుగని రీతిలో ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. ప్రముఖ సంస్థలు, వ్యక్తలు ఇప్పటికే నిరసనకారులకు సంఘీ భావం ప్రకటించారు. ఈ నేపథ్యంలో గూగుల్ సంస్థ కూడా జార్జి ఫ్లాయిడ్కు నివాళులు అర్పిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గూగుల్ ఉద్యోగులు 8 నిమిషాల 46 సెకన్ల పాటు మౌనం పాటించి తమ సంఘీ భావం తెలిపారు. అంతకుమునుపు గూగుల్ ఉద్యోగులకు రాసిన లేఖలో సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ విధంగా తమ మద్దతు తెలపాలని సూచించారు. పోలీసు కాలికింద 8 నిమిషాల 46 సెకన్ల పాటు నలిగి జార్జి ఫ్లాయిడ్ ప్రాణాలు విడిచి విషయం తెలిసిందే. దీంతో గూగుల్ కూడా అంతే సమయం పాటు మౌనం పాటిస్తూ ఈ కర్కశత్వాన్ని ఖండించింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







