ఏపీలో కొత్తగా 130 కరోనా పాజిటివ్ కేసులు

- June 07, 2020 , by Maagulf
ఏపీలో కొత్తగా 130 కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి:ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 130 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3718కి చేరంది. అందులో 2353 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. 75 మంది కరోనాతో మృతి చెందారు. అటు, 1290మంది చికిత్స పొందుతున్నారు.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com