మస్కట్: మండుతున్న ఎండలు..అదమ్, ఖర్న్ అల్ ఆలమ్ 50 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

- June 07, 2020 , by Maagulf
మస్కట్: మండుతున్న ఎండలు..అదమ్, ఖర్న్ అల్ ఆలమ్ 50 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

మస్కట్ లో వేసవి ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంది. పలు గవర్నరేట్ పరిధిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో ఈ వేసవిలోనే శనివారం అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదమ్, ఖర్న్ అల్ ఆలమ్ ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. అదమ్ ప్రాంతంలో 51 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైతే..ఖర్న్ అల్ ఆలమ్ లో 50.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ముధైబీ-50 ° C, సునైనా 49.8 ° C, ఫహుద్ (49.6 ° C, జమైమ్-49.4 ° C లుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com