మనామా:BD2,000 చోరీ..24 గంటల్లోనే ముగ్గురు నేరగాళ్ల అరెస్ట్
- June 07, 2020
మనామా:BD2,000 చోరికి పాల్పడిన కేసును 24 గంటల్లో పరిష్కరించారు బహ్రెయిన్ పోలీసులు. బహ్రెయిన్ లోని అసియా దేశాలకు చెందిన ఓ ప్రవాసీయుడి దగ్గర్నుంచి ముగ్గురు వ్యక్తులు BD2,000 దొంగిలించారు. ఈ ముగ్గురిలో ఒకరు అసియా దేశాలకు చెందిన వ్యక్తికాగ..మిగిలిన ఇద్దరిలో ఒకరు బహ్రెయిన్, మరొకరు అరబ్ దేశాలకు చెందిన వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. చోరీ జరిగినట్లు తమకు ఫిర్యాదు అందిన వెంటనే విచారణ ప్రారంభించామని, కేవలం 24 గంటల్లోనే ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశామని బహ్రెయిన్ పోలీసులు వెల్లడించారు. చోరీ సొత్తును సీజ్ చేశామని, ముగ్గురు నిందితులను న్యాయ విచారణకు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







