ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘన: 210 మందికి జరీమానా
- June 08, 2020
దుబాయ్:కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో పాటించాల్సిన ప్రికాషనరీ మెజర్స్ని పాటించని కారణంగా 210 మందికి జరీమానా విధించడం జరిగింది. దుబాయ్ బీచెస్ వద్ద ఈ జరీమానాలు విధించారు. బీచ్ సెక్యూరిటీ టీవ్స్ు, ఈ ఉల్లంఘనుల్ని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. దుబాయ్ పోర్ట్స్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ కల్నల్ సయీద్ అల్ మదాని మాట్లాడుతూ, సోషల్ డిస్టెన్సింగ్ పాటించకపోవడం అలాగే ఫేస్ మాస్క్లను ధరించకపోవడానికి సంబంధించి ఎక్కువగా ఉల్లంఘనలు నమోదయినట్లు చెప్పారు. ఈ రెండు ఉల్లంఘనలకు 3,000 వరకు జరీమానా విధించే అవకాశం వుంది. కైట్ బీచ్ ప్రాంతంలో ఎక్కువగా శుక్రవారాల్లో జనం ఎక్కువ కనిపిస్తుంటారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్గా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?