ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘన: 210 మందికి జరీమానా
- June 08, 2020
దుబాయ్:కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో పాటించాల్సిన ప్రికాషనరీ మెజర్స్ని పాటించని కారణంగా 210 మందికి జరీమానా విధించడం జరిగింది. దుబాయ్ బీచెస్ వద్ద ఈ జరీమానాలు విధించారు. బీచ్ సెక్యూరిటీ టీవ్స్ు, ఈ ఉల్లంఘనుల్ని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. దుబాయ్ పోర్ట్స్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ కల్నల్ సయీద్ అల్ మదాని మాట్లాడుతూ, సోషల్ డిస్టెన్సింగ్ పాటించకపోవడం అలాగే ఫేస్ మాస్క్లను ధరించకపోవడానికి సంబంధించి ఎక్కువగా ఉల్లంఘనలు నమోదయినట్లు చెప్పారు. ఈ రెండు ఉల్లంఘనలకు 3,000 వరకు జరీమానా విధించే అవకాశం వుంది. కైట్ బీచ్ ప్రాంతంలో ఎక్కువగా శుక్రవారాల్లో జనం ఎక్కువ కనిపిస్తుంటారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్గా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు







