ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘన: 210 మందికి జరీమానా
- June 08, 2020
దుబాయ్:కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో పాటించాల్సిన ప్రికాషనరీ మెజర్స్ని పాటించని కారణంగా 210 మందికి జరీమానా విధించడం జరిగింది. దుబాయ్ బీచెస్ వద్ద ఈ జరీమానాలు విధించారు. బీచ్ సెక్యూరిటీ టీవ్స్ు, ఈ ఉల్లంఘనుల్ని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. దుబాయ్ పోర్ట్స్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ కల్నల్ సయీద్ అల్ మదాని మాట్లాడుతూ, సోషల్ డిస్టెన్సింగ్ పాటించకపోవడం అలాగే ఫేస్ మాస్క్లను ధరించకపోవడానికి సంబంధించి ఎక్కువగా ఉల్లంఘనలు నమోదయినట్లు చెప్పారు. ఈ రెండు ఉల్లంఘనలకు 3,000 వరకు జరీమానా విధించే అవకాశం వుంది. కైట్ బీచ్ ప్రాంతంలో ఎక్కువగా శుక్రవారాల్లో జనం ఎక్కువ కనిపిస్తుంటారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్గా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







