డిఫెక్టివ్ టైర్స్ అమ్మకం: వలసదారుడి అరెస్ట్
- June 08, 2020
మస్కట్: డిఫెక్టివ్ టైర్స్ విక్రయిస్తున్న ఓ వలసదారుడికి న్యాయస్థానం మూడు నెలల సస్పెండెడ్ ప్రిజన్ సెంటెన్స్ విధించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (పిఎసిపి) పేర్కొంది. అల్ ముసానా కోర్ట్ ఈ తీర్పు ఇచ్చినట్లు పిఎసిపి ఓ ప్రకటనలో వెల్లడించింది. పబ్లిక్ లా సూట్కి సంబంధించిన ఖర్చులు చెల్లించాలని కూడా నిందితుడికి న్యాయస్థానం ఆదేశించడం జరిగింది. కాగా, డిఫెక్టివ్ టైర్స్కి సంబంధించిన ఖర్చులు కూడా నిందితుడు చెల్లించాల్సి వుంటుంది. కన్స్యుమర్ ప్రొటెక్షన్ చట్టం - ఆర్టికల్ 25ని నిందితుడు ఉల్లంఘించాడని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







