డిఫెక్టివ్ టైర్స్ అమ్మకం: వలసదారుడి అరెస్ట్
- June 08, 2020
మస్కట్: డిఫెక్టివ్ టైర్స్ విక్రయిస్తున్న ఓ వలసదారుడికి న్యాయస్థానం మూడు నెలల సస్పెండెడ్ ప్రిజన్ సెంటెన్స్ విధించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (పిఎసిపి) పేర్కొంది. అల్ ముసానా కోర్ట్ ఈ తీర్పు ఇచ్చినట్లు పిఎసిపి ఓ ప్రకటనలో వెల్లడించింది. పబ్లిక్ లా సూట్కి సంబంధించిన ఖర్చులు చెల్లించాలని కూడా నిందితుడికి న్యాయస్థానం ఆదేశించడం జరిగింది. కాగా, డిఫెక్టివ్ టైర్స్కి సంబంధించిన ఖర్చులు కూడా నిందితుడు చెల్లించాల్సి వుంటుంది. కన్స్యుమర్ ప్రొటెక్షన్ చట్టం - ఆర్టికల్ 25ని నిందితుడు ఉల్లంఘించాడని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







