రెన్యువల్ ఫీజు నుంచి హజ్ మరియు ఉమ్రా సంబంధిత వ్యాపారాలకు ఉపశమనం
- June 09, 2020
యూఏఈ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో నేషనల్ సెక్టార్కి సంబంధించిన పలు అంశాలపై ‘మద్దతు’ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. హజ్ మరియు ఉమ్రా సంబంధిత వ్యాపారాలకు లైసెన్సు రెన్యువల్ ఫీజు నుంచి ఉపశమనం కల్పిస్తూ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు ఫీజు నుండి ఉపశమనం కల్పించనున్నారు. హజ్ మరియు ఉమ్రా ఆపరేటర్స్పై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకే ఈ చర్యలు చేపట్టారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ - ఫెడరల్ ట్యాక్స్ అథారిటీని రీ-స్ట్రక్చర్ చేయాలని కూడా క్యాబినెట్ తీర్మానించింది. దుబాయ్ డిప్యూటీ రూలర్ అలాగే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ షేక్ హమదాన్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ నేతృత్వంలో ఇది పనిచేస్తుంది. ఇంకా పలు కీలక నిర్ణయాల్ని ఈ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







