రెన్యువల్ ఫీజు నుంచి హజ్ మరియు ఉమ్రా సంబంధిత వ్యాపారాలకు ఉపశమనం
- June 09, 2020
యూఏఈ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో నేషనల్ సెక్టార్కి సంబంధించిన పలు అంశాలపై ‘మద్దతు’ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. హజ్ మరియు ఉమ్రా సంబంధిత వ్యాపారాలకు లైసెన్సు రెన్యువల్ ఫీజు నుంచి ఉపశమనం కల్పిస్తూ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు ఫీజు నుండి ఉపశమనం కల్పించనున్నారు. హజ్ మరియు ఉమ్రా ఆపరేటర్స్పై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకే ఈ చర్యలు చేపట్టారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ - ఫెడరల్ ట్యాక్స్ అథారిటీని రీ-స్ట్రక్చర్ చేయాలని కూడా క్యాబినెట్ తీర్మానించింది. దుబాయ్ డిప్యూటీ రూలర్ అలాగే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ షేక్ హమదాన్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ నేతృత్వంలో ఇది పనిచేస్తుంది. ఇంకా పలు కీలక నిర్ణయాల్ని ఈ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







