కాలం చెల్లిన ఆహారపదార్ధాలను జప్తు చేసిన ఒమన్ అధికారులు
- June 09, 2020
మస్కట్:ప్రజల ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించిన ఒమన్ ప్రభుత్వం..నిల్వ చేసిన ఆహారా పదార్ధాలపై ఎక్కువ ఫోకస్ చేసింది. పలు మార్కెట్లలో తనిఖీలు నిర్వహించింది. పనికిరాని ఆహర పొట్లాలను సీజ్ చేశారు పోలీసులు. దోఫర్ లో ఆహార భద్రత విభాగం అధికారులు తనిఖీలను ముమ్మరం చేసి...ఎక్కువ రోజులుగా నిల్వ చేసిన ఆహార పదార్ధాలను, తినేందుకు పనికి రాని పదార్ధాలను సీజ్ చేశారు. ప్రాంతీయ మునిసిపాలి, జల వనరుల మంత్రిత్వ శాఖ ప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తూ ప్రజా ప్రయోజనం కోసం ప్రకటన విడుదల చేసింది. ఇక నుంచి దోఫర్ గవర్నరేట్ పరిధిలో తరచుగా సోదాలు నిర్వహిస్తామని వర్తకులకు వార్నింగ్ ఇచ్చారు. గిడ్డంగుల్లో నిల్వ చేసిన పదార్ధాలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ఈ సోదాలో కాలం చెల్లిన ఆహార పదార్ధాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







