కాలం చెల్లిన ఆహారపదార్ధాలను జప్తు చేసిన ఒమన్ అధికారులు
- June 09, 2020
మస్కట్:ప్రజల ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించిన ఒమన్ ప్రభుత్వం..నిల్వ చేసిన ఆహారా పదార్ధాలపై ఎక్కువ ఫోకస్ చేసింది. పలు మార్కెట్లలో తనిఖీలు నిర్వహించింది. పనికిరాని ఆహర పొట్లాలను సీజ్ చేశారు పోలీసులు. దోఫర్ లో ఆహార భద్రత విభాగం అధికారులు తనిఖీలను ముమ్మరం చేసి...ఎక్కువ రోజులుగా నిల్వ చేసిన ఆహార పదార్ధాలను, తినేందుకు పనికి రాని పదార్ధాలను సీజ్ చేశారు. ప్రాంతీయ మునిసిపాలి, జల వనరుల మంత్రిత్వ శాఖ ప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తూ ప్రజా ప్రయోజనం కోసం ప్రకటన విడుదల చేసింది. ఇక నుంచి దోఫర్ గవర్నరేట్ పరిధిలో తరచుగా సోదాలు నిర్వహిస్తామని వర్తకులకు వార్నింగ్ ఇచ్చారు. గిడ్డంగుల్లో నిల్వ చేసిన పదార్ధాలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ఈ సోదాలో కాలం చెల్లిన ఆహార పదార్ధాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







