హోండా సంస్థపై సైబర్ అటాక్..
- June 10, 2020
అసలే లాక్డౌన్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జపాన్ కార్ల తయారీ కంపెనీ హోండాకు తాజాగా మరో ఉపద్రవం ఎదురైంది. అంతర్గత సర్వర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ అటాక్ జరిగింది. దాంతో ఇండియా, బ్రెజిల్ హోండా ప్లాంట్లలో కార్యకలాపాలను నిలిపివేసింది. కంపెనీ సిస్టంల ద్వారా వైరస్ వ్యాపించిందని కంపెనీ ప్రతినిధి బుధవారం వెల్లడించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా అనేక కర్మాగారాలను ప్రభావితం చేసింది. అయితే ఇది ఎవరు చేశారు అనేదానిపై వివరాలు సేకరిస్తున్నామని ప్రతినిధి చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హోండా 11 ప్లాంట్లపై ఈ సైబర్ దాడి ప్రభావం చూపిందన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?