మూడు నెలల తర్వాత తెరుచుకున్న మసీదులు

- June 11, 2020 , by Maagulf
మూడు నెలల తర్వాత తెరుచుకున్న మసీదులు

కువైట్ సిటీ:మూడు నెలల తర్వాత మసీదుల్లో ప్రార్థనల్ని నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో మాస్క్‌లలో సామూహిక ప్రార్థనలపై నిషేధం ప్రకటించిన విషయం విదితమే. హెల్త్‌ ప్రికాషన్స్‌ అన్నీ తీసుకుని, మాస్క్‌లలోకి ప్రజల్ని అనుమతిస్తున్నారు. ఫేస్‌ మాస్క్‌ని తప్పనిసరి చేశారు అధికారులు. ఒకరికి ఇంకొకరికి మధ్య కనీసం 1.5 మీటర్ల భౌతిక దూరం వుండేలా నిబంధనలు విధించారు. పెద్ద వయసువారు, ఇతరత్రా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిని, చిన్న పిల్లల్ని మాస్కులలోకి అనుమతించడంలేదు. కాగా, మాస్క్‌లు తిరిగి తెరుచుకోవడం పట్ల వర్షిపర్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com