చైనా అధ్యక్షుడు,WHO చీఫ్ పై బీహార్లో కేసు నమోదు
- June 12, 2020
ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడానికి చైనా దేశమే కారణమంటూ బీహార్ లో ఓ కేసు నమోదైంది. పశ్చిమ చంపారన్ జిల్లా కోర్టులో నమోదైనా ఈ కేసులో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను సూత్రదారిగా చేశారు. అటు, కరోనాపై ప్రపంచ దేశాలకు సరైన సమాచారం అందించడంలో.. ఈ మహమ్మారిపై సరైన అవగాహన కల్పించడంలో డబ్ల్యూహెచ్ఓ విఫలమైందని.. ఆ సంస్థ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ పై కూడా బీహార్ కు చెందిన న్యాయవాది మురాద్ అలీ స్థానిక కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు జూన్ 16న విచారణకు రానుంది. అయితే, ఈ పిటిషన్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీలను సాక్షలుగా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







