చైనా అధ్యక్షుడు,WHO చీఫ్ పై బీహార్లో కేసు నమోదు
- June 12, 2020
ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడానికి చైనా దేశమే కారణమంటూ బీహార్ లో ఓ కేసు నమోదైంది. పశ్చిమ చంపారన్ జిల్లా కోర్టులో నమోదైనా ఈ కేసులో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను సూత్రదారిగా చేశారు. అటు, కరోనాపై ప్రపంచ దేశాలకు సరైన సమాచారం అందించడంలో.. ఈ మహమ్మారిపై సరైన అవగాహన కల్పించడంలో డబ్ల్యూహెచ్ఓ విఫలమైందని.. ఆ సంస్థ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ పై కూడా బీహార్ కు చెందిన న్యాయవాది మురాద్ అలీ స్థానిక కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు జూన్ 16న విచారణకు రానుంది. అయితే, ఈ పిటిషన్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీలను సాక్షలుగా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి