ఒమన్:ఇవాళ్టి నుంచి దోఫర్ గవర్నరేట్ పరిధిలో చెక్ పాయింట్స్ ఏర్పాటు
- June 13, 2020
మస్కట్:కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మళ్లీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది ఒమన్ ప్రభుత్వం. అనవసర ప్రయాణాలను తగ్గించేందుకు ఎక్కడిక్కడ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా దోఫర్ గవర్నరేట్ పరిధిలో ఇవాళ్టి నుంచి తనఖీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు ప్రకటించారు. కరోనా నియంత్రణ చర్యలు చేపట్టేందుకు ఏర్పాటైన సుప్రీం కమిటీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. దోఫర్ పరిధిలోని మసిర, జబల్ అల్ అక్ధర్, జబల్ షామ్స్ ప్రాంతాల్లో చెక్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నామని, పౌరులు, ప్రవాసీయులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపింది. ఈ రోజుల మధ్యాహ్నం 12 గంటల నుంచి వచ్చే నెల 3వ తేది వరకు తనఖీ కేంద్రాలు కొనసాగుతాయని కూడా వెల్లడించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..