2000 కొత్త బిల్డింగ్స్‌లోకి 50,000 మంది కార్మికుల తరలింపు

- June 13, 2020 , by Maagulf
2000 కొత్త బిల్డింగ్స్‌లోకి 50,000 మంది కార్మికుల తరలింపు

ధమామ్: లేబర్‌ హౌసింగ్‌ కమిటీస్‌, 50,000 మంది వర్కర్స్‌ని ఓవర్‌ క్రౌడింగ్‌ నేపథ్యంలో 2,000 కొత్త బిల్డింగ్స్‌లోకి తరలించడం జరిగింది. కాగా, హౌసింగ్‌ కాంపౌండ్‌లో ఐసోలేషన్‌ రూమ్స్ విషయమై కమిటీస్‌ ఫాలోఅప్‌ చేస్తున్నాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మినిస్ట్రీ ఆఫ్‌ రూరల్‌ ఎఫైర్స్‌ అండర్‌ సెక్రెటరీ చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్‌ హ్యామన్‌ రిసోర్సెస్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సహకారంతో ఎప్పటికప్పుడు వర్కర్స్‌ హౌసింగ్‌కి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com