గడువు తీరిన ఆహార పదార్థాల విక్రయం: వేర్హౌస్ మూసివేత
- June 13, 2020
దోహా:ఫార్మ్ వయొలేషన్స్ వర్క్ టీమ్, మునిసిపాలిటీ ఆఫ్ ఉమ్ సలాల్తో కలిసి నిర్వహించిన తనిఖీల్లో ఓ ఫుడ్ స్టోర్ గడువు తీరిన ఆహార పదార్థాల్ని విక్రయిస్తున్నట్లు గుర్తించడం జరిగింది. ఈ క్రమంలో ఓ వేర్ హౌస్ని ఉన్నపళంగా మూసివేశారు. మినిస్ట్రీ ఈ విషయాన్ని వెల్లడిస్తూ, అనారోగ్యకర పరిస్థితుల్లో ఆహారాన్ని ఇక్కడ తయారు చేస్తున్నట్లు పేర్కొంది. ఉమ్ సలాల్ మునిసిపాలిటీ డైరెక్టర్, వేర్హౌస్ మూసివేతకు అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ని జారీ చేశారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..