గడువు తీరిన ఆహార పదార్థాల విక్రయం: వేర్హౌస్ మూసివేత
- June 13, 2020
దోహా:ఫార్మ్ వయొలేషన్స్ వర్క్ టీమ్, మునిసిపాలిటీ ఆఫ్ ఉమ్ సలాల్తో కలిసి నిర్వహించిన తనిఖీల్లో ఓ ఫుడ్ స్టోర్ గడువు తీరిన ఆహార పదార్థాల్ని విక్రయిస్తున్నట్లు గుర్తించడం జరిగింది. ఈ క్రమంలో ఓ వేర్ హౌస్ని ఉన్నపళంగా మూసివేశారు. మినిస్ట్రీ ఈ విషయాన్ని వెల్లడిస్తూ, అనారోగ్యకర పరిస్థితుల్లో ఆహారాన్ని ఇక్కడ తయారు చేస్తున్నట్లు పేర్కొంది. ఉమ్ సలాల్ మునిసిపాలిటీ డైరెక్టర్, వేర్హౌస్ మూసివేతకు అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ని జారీ చేశారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







