మనామా:ఫేస్ మాస్క్ ధరించని 721 మందికి జరిమానా
- June 14, 2020
మనామా:కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ నిబధనలు పాటించని దాదాపు 721 మందికి పోలీసులు జరిమానా విధించారు. ఎపిడమిక్ యాక్ట్ అమలులో భాగంగా కరోనా కట్టడికి బహ్రెయిన్ ప్రభుత్వం పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. బహరింగ ప్రదేశాల్లో తిరిగే ప్రజలు ఖచ్చితంగా ఫేస్ మాస్క్ ధరించాలని, ఒకే చోట ఐదుగురికి మించి గుమికూడొద్దని..ఆ ఐదుగురు కూడా ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలనే ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే..ఓ వైపు కరోనా ఇంకా నియంత్రణలోకి రాకుండా భయపెడుతున్నా..కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫేస్ మాస్కులు ధరించకుండానే పబ్లిక్ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ముహర్రఖ్ ప్రాంతంలో ఫేస్ మాస్క్ లు ధరించకుండా తిరుగుతున్న 721 మందికి పోలీసులు ఫైన్ వధించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?