వలస కార్మికుల సంఖ్య తగ్గింపు
- June 15, 2020
మనామా:ముహర్రాక్, తమ రెసిడెన్షియల్ నెయిబర్హుడ్లో వలసదారుల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ నేపథ్యంలో భత్రా చర్యల్లో భాగంగా వలస కార్మికులున్న రెసిడెన్షియల్ ఏరియాస్లో తగిన చర్యలు చేపడుతున్నట్లు గవర్నర్ సల్మాన్ బిన్ ఇసా బిన్ హింది అల్ మన్నాయ్ చెప్పారు. డిప్యూటీ గవర్నర్ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ జీరన్ అలాగే ముహరాక్ గవర్నరేట్ పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ సలెహ్ బిన్ రషీద్ అల్ దోస్సారి, ముహరాక్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఇబ్రహీం బిన్ యూసెఫ్ అల్ జౌదర్ సమక్షంలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేషనల్ టీమ్, కరోనా వైరస్ నేపథ్యంలో చేసిన సూచనల్ని గవర్నరేట్ పాటిస్తోందని ఈ సందర్భంగా గవర్నర్ పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు