ఖతార్ ఎయిర్ వేస్ పై కరోనా ఎఫెక్ట్...పైలెట్ల తొలగింపు, వేతనాల్లో కోతలు
- June 16, 2020
దోహా:కరోనా సంక్షోభ ప్రభావం ఖతార్ ఎయిర్ వేస్ పై పడింది. మహమ్మారి నేపథ్యంలో విమానయానరంగం ఆర్ధికంగా ఒడిదుడుగులు ఎదుర్కుంటుండంతో సంస్థ ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉంది ఖతార్ ఎయిర్ వేస్. ఇందులో భాగంగా కొందరు పైలెట్లను తొలగించింది. మరికొంత మంది సిబ్బంది వేతనాల్లో కోత విధించింది. అయితే..దీనికి సంబంధించి ఖతార్ ఎయిర్ వేస్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకున్న అంతర్గత ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. సిబ్బంది, అధికారుల స్థాయిని బట్టి 15 నుంచి 25 శాతం వరకు వేతనాల్లో కోతలు విధించింది. ఇదిలాఉంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు సిబ్బంది వేతనాల్లో సగమే చెల్లించినా ఆ తర్వాత బకాయిలను తిరిగి ఇచ్చింది. అయితే..పరిస్థితులు చక్కబడకపోవటంతో 40 వేల మంది సంస్థ సిబ్బందిలో 20 శాతం ఉద్యోగులను తొలగించనుంది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







