ఖతార్ ఎయిర్ వేస్ పై కరోనా ఎఫెక్ట్...పైలెట్ల తొలగింపు, వేతనాల్లో కోతలు
- June 16, 2020
దోహా:కరోనా సంక్షోభ ప్రభావం ఖతార్ ఎయిర్ వేస్ పై పడింది. మహమ్మారి నేపథ్యంలో విమానయానరంగం ఆర్ధికంగా ఒడిదుడుగులు ఎదుర్కుంటుండంతో సంస్థ ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉంది ఖతార్ ఎయిర్ వేస్. ఇందులో భాగంగా కొందరు పైలెట్లను తొలగించింది. మరికొంత మంది సిబ్బంది వేతనాల్లో కోత విధించింది. అయితే..దీనికి సంబంధించి ఖతార్ ఎయిర్ వేస్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకున్న అంతర్గత ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. సిబ్బంది, అధికారుల స్థాయిని బట్టి 15 నుంచి 25 శాతం వరకు వేతనాల్లో కోతలు విధించింది. ఇదిలాఉంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు సిబ్బంది వేతనాల్లో సగమే చెల్లించినా ఆ తర్వాత బకాయిలను తిరిగి ఇచ్చింది. అయితే..పరిస్థితులు చక్కబడకపోవటంతో 40 వేల మంది సంస్థ సిబ్బందిలో 20 శాతం ఉద్యోగులను తొలగించనుంది.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







