మనీ లాండరింగ్ నిందితులపై కఠిన చర్యలకు ప్రాసిక్యూషన్ డిమాండ్
- June 18, 2020
మనామా:మనీ లాండరింగ్కి సంబంధించి బాధ్యులైన బహ్రెయిన్ బేస్డ్ బ్యాంక్ అలాగే పలు ఇరానియన్ బ్యాంకులకు చెందిన అధికారులపై చట్టపరమైన చర్యలు మరింత కరినంగా వుండాలని ప్రాసిక్యూషన్ డిమాండ్ చేస్తోంది. ఈ కేసులో విచారణను క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ జులై 27వ తేదీకి వాయిదా వేసింది. బహ్రెయిన్లోని ఫ్యూచర్ బ్యాంక్కి చెందిన ముగ్గురు నిందితులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి వున్నారు. మిగతా నిందితులు, ఇతర బ్యాంకులకు చెందినవారు. న్యాయస్థానం నిందితులకు ఐదేళ్ళ జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికీ 100,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?