హెల్త్ ప్రొసిడ్యూర్స్ ఉల్లంఘనపై చట్టపరమైన చర్యలు
- June 19, 2020
మనామా: పబ్లిక్ ప్రాసిక్యూషన్, పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ నుంచి హెల్త్ రెగ్యులేషన్స్కి సంబంధించి పెద్దయెత్తున నోటిఫికేషన్స్ అందుకుంటోంది. 23 మంది ఉల్లంఘనలకు పాల్పడటంపై ఈ నోటిఫికేషన్స్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అందాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో నిబంధనల్ని అమలు చేయాల్సి వుండగా, వాటిని ఉల్లంఘిస్తున్నట్లు సదరు వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. కాగా, హోం క్వారంటైన్ ఉల్లంఘనలకు సంబంధించి కూడా 14 మంది వ్యక్తులపై ఫిర్యాదులు అందుకుంది పబ్లిక్ ప్రాసిక్యూషన్. వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణను ప్రారంభించింది. కాగా, లోయర్ క్రిమినల్ కోర్ట్ 9 మంది నిందితులకు ఒక్కొక్కరికి 1000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించడం జరిగింది.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







