బోర్డర్ ఘటనపై అబుధాబిలోని ఒమన్ ఎంబసీ ప్రకటన
- June 19, 2020
ఒమన్ సుల్తానేట్ అలాగే అరబ్ ఎమిరేట్స్ బోర్డర్ మధ్య జరిగిన ఘటనపై అబుధాబిలోని సుల్తానేట్ ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది. జూన్ 16న జరిగిన ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పట్ల ఎంబసీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనను ఫాలో అప్ చేస్తున్నామని ఎంబసీ వెల్లడించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!







