బోర్డర్ ఘటనపై అబుధాబిలోని ఒమన్ ఎంబసీ ప్రకటన
- June 19, 2020
ఒమన్ సుల్తానేట్ అలాగే అరబ్ ఎమిరేట్స్ బోర్డర్ మధ్య జరిగిన ఘటనపై అబుధాబిలోని సుల్తానేట్ ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది. జూన్ 16న జరిగిన ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పట్ల ఎంబసీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనను ఫాలో అప్ చేస్తున్నామని ఎంబసీ వెల్లడించింది.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







