ఇంటి వద్దనే ర్యాండమ్ కోవిడ్ టెస్ట్
- June 22, 2020
కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, దేశంలోని అన్ని ప్రాంతాల్లో ర్యాండవ్ు సర్వే మరియు టెస్ట్లను కరోనా వైరస్ నేపథ్యంలో నిర్వహించడం ప్రారంభించినట్లు పేర్కొంది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ సర్వే నిర్వహించి, ప్రతి స్ట్రీట్లోనూ ఓ ఇంటి నుంచి ఓ శాంపిల్ని సేకరిస్తుందని మినిస్ట్రీ తెలిపింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఇంటింటి సర్వే జరుగుతుంది. రోజులో మొత్తం 250 ఇళ్ళ నుంచి శాంపిల్స్ సేకరిస్తారు.
తాజా వార్తలు
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం







