ఇంటి వద్దనే ర్యాండమ్ కోవిడ్ టెస్ట్
- June 22, 2020
కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, దేశంలోని అన్ని ప్రాంతాల్లో ర్యాండవ్ు సర్వే మరియు టెస్ట్లను కరోనా వైరస్ నేపథ్యంలో నిర్వహించడం ప్రారంభించినట్లు పేర్కొంది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ సర్వే నిర్వహించి, ప్రతి స్ట్రీట్లోనూ ఓ ఇంటి నుంచి ఓ శాంపిల్ని సేకరిస్తుందని మినిస్ట్రీ తెలిపింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఇంటింటి సర్వే జరుగుతుంది. రోజులో మొత్తం 250 ఇళ్ళ నుంచి శాంపిల్స్ సేకరిస్తారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







