ఇంటి వద్దనే ర్యాండమ్ కోవిడ్ టెస్ట్
- June 22, 2020
కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, దేశంలోని అన్ని ప్రాంతాల్లో ర్యాండవ్ు సర్వే మరియు టెస్ట్లను కరోనా వైరస్ నేపథ్యంలో నిర్వహించడం ప్రారంభించినట్లు పేర్కొంది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ సర్వే నిర్వహించి, ప్రతి స్ట్రీట్లోనూ ఓ ఇంటి నుంచి ఓ శాంపిల్ని సేకరిస్తుందని మినిస్ట్రీ తెలిపింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఇంటింటి సర్వే జరుగుతుంది. రోజులో మొత్తం 250 ఇళ్ళ నుంచి శాంపిల్స్ సేకరిస్తారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!