క్రమ్ కృష్ణ ఫిలింస్ బ్యానర్ పై మూడు సినిమాలు నిర్మాణం
- June 22, 2020
అప్పట్లో ఒకడుండేవాడు, పలాస 1978 సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించి వీరభోగవసంతరాయలు సినిమాకు నిర్మాతగా చేసిన అప్పారావు బెల్లాన తన బిక్రమ్ కృష్ణ ఫిలింస్ బ్యానర్ పై మూడు సినిమాలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి సినిమాను, సువర్ణ సుందరి ఫేమ్ ఎమ్ ఎస్ ఎన్ సూర్య డైరెక్షన్ లో తెరెకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. హారర్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది. శ్రీలంక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా నిర్మాణం కానుంది. ప్రస్తుతం కథ చర్చలు సాగుతున్నాయి. రెండో సినిమాగా కలియుగ చిత్ర దర్శకుడు తిరుపుతిలో నూతన నటీనటులతో లవ్, రివెంజ్, సందేశాత్మక చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని ఈ చిత్రాన్ని నందిమల్ల షాలని గారితో కలిసి నిర్మిస్తున్నట్లు చెప్పారు. మూడో చిత్రంగా సీనియర్ నటులతో తానే దర్శకులుగా మారి తన స్నేహితలతో కలిసి నిర్మించనునన్నారు. ఈ చిత్రానికి పోలిస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, దశితుల సమస్యలుపై పోరాటలు చేసే న్యాయవాది, ఉత్తరాంధ్ర జిల్లాలు దళిత నాయకులు, మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన భాగంగోపాలరావు పేరును ఈ సినిమాకు టైటిల్ గా పెట్టే ఆలోచన ఉందన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు







