క్రమ్ కృష్ణ ఫిలింస్ బ్యానర్ పై మూడు సినిమాలు నిర్మాణం
- June 22, 2020
అప్పట్లో ఒకడుండేవాడు, పలాస 1978 సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించి వీరభోగవసంతరాయలు సినిమాకు నిర్మాతగా చేసిన అప్పారావు బెల్లాన తన బిక్రమ్ కృష్ణ ఫిలింస్ బ్యానర్ పై మూడు సినిమాలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి సినిమాను, సువర్ణ సుందరి ఫేమ్ ఎమ్ ఎస్ ఎన్ సూర్య డైరెక్షన్ లో తెరెకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. హారర్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది. శ్రీలంక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా నిర్మాణం కానుంది. ప్రస్తుతం కథ చర్చలు సాగుతున్నాయి. రెండో సినిమాగా కలియుగ చిత్ర దర్శకుడు తిరుపుతిలో నూతన నటీనటులతో లవ్, రివెంజ్, సందేశాత్మక చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని ఈ చిత్రాన్ని నందిమల్ల షాలని గారితో కలిసి నిర్మిస్తున్నట్లు చెప్పారు. మూడో చిత్రంగా సీనియర్ నటులతో తానే దర్శకులుగా మారి తన స్నేహితలతో కలిసి నిర్మించనునన్నారు. ఈ చిత్రానికి పోలిస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, దశితుల సమస్యలుపై పోరాటలు చేసే న్యాయవాది, ఉత్తరాంధ్ర జిల్లాలు దళిత నాయకులు, మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన భాగంగోపాలరావు పేరును ఈ సినిమాకు టైటిల్ గా పెట్టే ఆలోచన ఉందన్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







