ఐడీ నాన్ రెన్యువల్పై వలసదారులకు సౌదీ సూచన
- June 23, 2020
రియాద్:వలసదారులు తమ ఐడెంటిటీ కార్డుల వేలిడిటీపై అప్రమత్తంగా వుండాలని సౌదీ అథారిటీస్ సూచించాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పాస్పోర్ట్స్ వెల్లడించిన వివరాల ప్రకారం వలసదారులు తమ రెసిడెన్సీ పర్మిట్స్ రెన్యువల్ చేసుకోకపోతే, మొదటిసారి 500 సౌదీ రియాల్స్ జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండోసారి ఉల్లంఘనకు పాల్పడితే 1000 సౌదీ రియాల్స్ జరీమానా విధిస్తారు. ఉల్లంఘనకుగాను ఐడీ కలిగిన వ్యక్తిని మూడోసారి డిపోర్టేషన్ చేస్తారు. ముకీమ్ ఐడీని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయిన అబ్షెర్ మరియు ముకీమ్ లలో వెరిఫికేషన్ చేసుకోవచ్చు. కాగా, ఐడీ గడువుని వలసదారులకోసం పొడిగిస్తూ ఏఇపల్లో డైరెక్టరేట్ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. కరోనా నేపథ్యంలో ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







