ఐడీ నాన్ రెన్యువల్పై వలసదారులకు సౌదీ సూచన
- June 23, 2020
రియాద్:వలసదారులు తమ ఐడెంటిటీ కార్డుల వేలిడిటీపై అప్రమత్తంగా వుండాలని సౌదీ అథారిటీస్ సూచించాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పాస్పోర్ట్స్ వెల్లడించిన వివరాల ప్రకారం వలసదారులు తమ రెసిడెన్సీ పర్మిట్స్ రెన్యువల్ చేసుకోకపోతే, మొదటిసారి 500 సౌదీ రియాల్స్ జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండోసారి ఉల్లంఘనకు పాల్పడితే 1000 సౌదీ రియాల్స్ జరీమానా విధిస్తారు. ఉల్లంఘనకుగాను ఐడీ కలిగిన వ్యక్తిని మూడోసారి డిపోర్టేషన్ చేస్తారు. ముకీమ్ ఐడీని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయిన అబ్షెర్ మరియు ముకీమ్ లలో వెరిఫికేషన్ చేసుకోవచ్చు. కాగా, ఐడీ గడువుని వలసదారులకోసం పొడిగిస్తూ ఏఇపల్లో డైరెక్టరేట్ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. కరోనా నేపథ్యంలో ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







