మస్కట్:వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు ఊరట..కొత్త ప్యాకేజీ నేటి నుంచి అమలు
- June 24, 2020
మస్కట్:కరోనాతో గాడితప్పిన ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దేందుకు అవసరమైన చర్యలపై ఫోకస్ చేసింది ఒమన్ ప్రభుత్వం. ఇందులోభాగంగా వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు ఊరటనిచ్చేలా వాటి కార్యకలాపాలకు అవసరమైన కొత్త ప్యాకేజీని నేటి నుంచి అమలు చేయబోతోంది. అయితే ప్యాకేజీ వివరాలు, అమలుకు అవసరమైన పరిస్థితులపై సంబంధిత అధికారులు నేడు ప్రకటించనున్నారు. కరోనా నియంత్రణ కోసం ఏర్పాటైన సుప్రీం కమిటీ అంతర్గత వ్యవహారాల మంత్రి సయ్యద్ హమౌద్ బిన్ ఫైసల్ అల్ బుసైది అధ్యక్షతన ఇప్పటికే సమావేశమైంది. దేశంలో కరోనా తీవ్రత..వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించింది. ఈ సందర్భంగానే వాణిజ్య, పారిశ్రామిక రంగాల కార్యాకలాపాలకు సంబంధించి ప్యాకేజీ అమలుపై కూడా చర్చించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన