షార్జా:పట్టపగలు నైజీరియన్ టాక్సీ డ్రైవర్ కత్తితో పొడిచిన ప్రయాణికులు
- June 24, 2020
షార్జా:షార్జాలో ఓ ప్రయాణికుడు బరితెగించిపోయాడు. టాక్సీ డ్రైవర్ తో వాగ్వాదం జరగటంతో అతన్ని కత్తితో పొడిచి గాయపరిచాడు. షార్జాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 28 ఏళ్ల నైజీరియన్ కొన్నాళ్లుగా షార్జాలో టాక్సీ నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. ఎప్పటిలాగే బుకింగ్ ప్రకారం ఓ వ్యక్తిని ఎక్కించుకున్నాడు. అయితే ప్రయాణికుడితో టాక్సీ డ్రైవర్ కు వాగ్వాదం చోటుచేసుకుంది. మాటమాట పెరగటంతో కోపోద్రిక్తుడైన ప్రయాణికుడు పదునైన ఆయుధంతో డ్రైవర్ ను పొడిచాడు. డ్రైవర్ ను ఆస్పత్రిలో చేర్చించినట్లు అల్ బుహైరా పోలీసులు వెల్లడించారు. అయితే..డ్రైవర్ కు ప్రాణాపాయం ఏమి లేదని, గాయలు అంత తీవ్రమైనవి కానవి చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







