12 ఏళ్ళ లోపు వయసున్నవారికి మాల్స్, ఈటరీస్లో ఎంట్రీకి లైన్ క్లియర్
- June 25, 2020
యూఏఈలో 12 ఏళ్ళ లోపు వయసున్న చిన్నారులకు మాల్స్ అలాగే రెస్టారెంట్ల లోకి అనుమతించనున్నట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. నేషనల్ క్రౌసిస్ అండ్ ఎమర్జన్సీ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్సిఇఎంఎ) అధికార ప్రతినిది¸ మాట్లాడుతూ, అన్ని పబ్లిక్ ఫెసిలిటీస్ స్టెరిలైజేషన్ పూర్తయ్యిందనీ, ఇది కొనసాగుతుందనీ చెప్పారు. దుబాయ్ మెట్రోతో సహా అన్ని పబ్లిక్ ఫెసిలిటీస్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా స్టెరిలైజేషన్ చేయడం జరిగిందని అన్నారు. జూన్ 18న దుబాయ్లో 12 లోపు చిన్న పిల్లలు, అలాగే వృద్ధుల మూమెంట్పై నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది. కాగా, ఓ కారులో ముగ్గురు వ్యక్తులు మాత్రమే ప్రయాణించాలన్న నిబంధన కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులకు ఈ ముగ్గురు వ్యక్తుల నిబంధన వర్తించదు. మరోపక్క, పబ్లిక్ గేదరింగ్స్కి మాత్రం అనుమతి లేదని అధికారులు తేల్చి చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?