వాడి కబిర్ ఇండస్ట్రియల్ ఏరియాలో లాక్డౌన్ ఎత్తివేత
- June 26, 2020
మస్కట్:కోవిడ్ 19 సుప్రీం కమిటీ, విలాయత్ ఆఫ్ ముట్రాలో పరిస్థితిని సమీక్షించిన అనంతరం హర్మియా అలాగే వాడి కబిర్లోని ఇండస్ట్రియల్ ఏరియాలో లాక్డౌన్ ఎత్తివేయాలని నిర్ణయించింది. జూన్ 28 నుంచి ఈ ప్రాంతంలో లాక్డౌన్ని ఎత్తివేస్తారు. ఉదయం 6 గంటల నుంచి సాయంం 6 గంటల వరకు దుకాణాలు తెరిచి వుంటాయి. వీకెండ్లో మాత్రం మూసివేసి వుంటాయని డిసీజెస్ సర్వైలైన్స్ అండ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైఫ్ అల్ అబ్రి చెప్పారు. ఏయే కార్యకలాపాలు పునఃప్రారంభించాలన్నదానిపై మస్కట్ మునిసిపాలిటీ కో-ఆర్డినేట్ చేస్తుంది. ముట్రాహ్ సౌక్లోని ట్రెడిషనల్ మార్కెట్ విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







