వందే భారత్ మిషన్ 4: గల్ఫ్ పై స్పెషల్ ఫోకస్
- June 27, 2020
గల్ఫ్ సహా పలు దేశాల నుంచి భారతీయుల్ని స్వదేశానికి రప్పించేందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. నాలుగో ఫేజ్ వందే భారత్ మిషన్, పూర్తిగా గల్ఫ్ మీద ఫోకస్తో చేపట్టనున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. జిసిసి దేశాలు అలాగే మలేసియా, సింగపూర్ సహా కొన్ని దేశాల నుంచి భారతీయుల్ని స్వదేశానికి తరలించనున్నామని భారత మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు. జులై 3 నుంచి నాలుగో ఫేజ్ వందే భారత్ మిషన్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారాయన. ఇప్పటికే వందే భారత్ మిషన్ ద్వారా 3,64,209 మంది భారతీయుల్ని 50 దేశాల నుంచి ఐదు ఖండాల నుంచి స్వదేశానికి తరలించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?