ఆన్లైన్ డెలివరీ సర్వీసెస్పై ఒమనైజేషన్
- June 27, 2020
మస్కట్: ఆన్లైన్ డెలివరీ సర్వీసెస్లో కేవలం ఒమనీయులే పనిచేసేలా చర్యలు తీసుకోనున్నట్లు మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డాక్టర్ అహ్మద్ అల్ ఫుతైసి చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్తో కలిసి ఈ విషయమై చర్చలు జరుపుతోందని చెప్పారాయన. రెస్టారెంట్ అలాగే ఆన్లైన్ ఆర్డర్స్ని నాన్ ఒమనీయులు లేదా వలసదారులు చేపట్టకుండా ఈ నిర్ణయం వుండబోతోందని వివరించారు. సుప్రీం కమిటీ 11వ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?