కువైట్:కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన 15 మంది కువైతీస్, 3 ప్రవాసీయుల అరెస్ట్
- June 27, 2020
కువైట్:కరోనా కట్టడి కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంటే..కొందరు ప్రజలు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. కర్ఫ్యూ నిబంధనలను కూడా ఉల్లంఘిస్తున్నారు. జూన్ 26న మొత్తం 18 మంది కర్ఫ్యూ ఆంక్షలను ఉల్లంఘించటంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో 15 మంది కువైతీలు ఉండగా..ముగ్గురు ప్రవాసీయులు ఉన్నారు. రాజధాని నగరంలో ఏడుగురు, హవాల్లీలో ఐదుగురు, ముబారక్ అల్ కబీర్ లో ఒకరు, అహ్మదిలో నలుగురు, జహ్రలో ఒకరు కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన వాళ్లందరిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







