పచ్చిమిర్చి చేపల వేపుడు
- February 02, 2016
కావలసినవి: 300 గ్రాముల చేప, ఒక నిమ్మకాయ,20గ్రాముల అల్లం పేస్టు.20గ్రాముల వెల్లుల్లి పేస్టు, రెండు గ్రాముల వాము, ఐదు పచ్చిమిరపకాయలు,50గ్రాముల ధనియాలు, ఐదు గ్రాముల దానిమ్మ గింజల పొడి, రెండు గ్రాముల నల్ల ఉప్పు, 50 గ్రాముల నీళ్లు వడకట్టిన గట్టిపెరుగు, ఒక టేబుల్ స్పూన్ నూనె, రెండు గ్రాముల జీలకర్ర, ఉప్పు రుచికి తగినంత.
తయారుచేసే విధానం
చేపముక్కలను శుభ్రంగా కడిగి నీటిని వడకట్టి అల్లం వెల్లుల్లి పేస్టు,నిమ్మకాయ రసం కలిపి కొంచెంసేపు నానపెట్టుకోవాలి. నూరి ఉంచుకున్న పచ్చిమిరపకాయల ముద్ద,ధనియాల పొడి,దానిమ్మపొడి,వాముని కూడా చేపముక్కలకి పట్టించాలి. చేప ముక్కలని అలాగే రెండుగంటలు నాననివ్వాలి.
ఇక ఇప్పుడు పాన్లో నూనె వేసి కాగిన తరువాత చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఇలా చేసిన చేప వేపుడు చూడటానికి పచ్చగా కంటికింపుగా ఉండటమే కాక కొత్తరుచిని మీకందిస్తుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









