కువైట్ లో 500 కుటుంబాలకు నిత్యావసరాల సరుకుల పంపిణీ
- June 29, 2020
కువైట్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటి కన్వీనర్ ముమ్మిడి బాలిరెడ్డి మరియు ఎపిఎన్ఆర్టిస్ డైరెక్టర్ బి.హెచ్ ఇలియాస్ విజ్ఞప్తి మేరకు, కరోనా వైరస్ కారణంగా కువైట్ లో లాక్ డౌన్ పరిస్థితి దృష్ట్యా ఇండ్లకే పరిమితమై పనులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాసాంధ్రులకు చేయూత అందించి, తన పెద్ద మనస్సుతో 500 కుటుంబాల వారికి తన వంతు ఆర్ధిక సహాయం అందించిన రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటి సభ్యులు తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటి వారి ఆధ్వర్యంలో కువైట్ లో లాక్ డౌన్ పరిస్థితి దృష్ట్యా ఇండ్లకే పరిమితం ఐన ప్రవాసాంధ్రులకు గత 15 రోజుల నుంచి నిత్యావసర సరుకులు పంపిణి చేస్తున్నారు.
కష్టకాలంలోమనప్రవాసాంధ్రులకుఎక్కువమందికిసహాయసహకారాలు అందించేందుకు తన వంతు ఆర్ధిక సహాయం చేసిన పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డికి ముమ్మిడి బాలిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?