44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతల నమోదు
- June 29, 2020మస్కట్: అన్ని మిటియరాలజికల్ స్టేషన్స్లోనూ ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతల్ని పరిగణనలోకి తీసుకుంటే సునాయాహ్ స్టేషన్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒమన్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, సునైయా స్టేషన్లో 44.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. సైక్ స్టేషన్లో 21 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. ఇదే అన్నిటిలోకీ అత్యల్పం.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ