మిడ్ డే వర్క్: 42 కంపెనీలకు హెచ్చరిక
- June 29, 2020కువైట్ సిటీ:వేసవి నేపథ్యంలో మిడ్ డే వర్క్ బ్యాన్ అమల్లో వున్నా, దాన్ని అమలు చేయని 42 కంపెనీలకు నోటీసులు పంపించడం జరిగింది. తొలిసారి ఉల్లంఘన నేపథ్యంలో సదరు కంపెనీలకు నోటీసులు పంపామనీ, ఆ తర్వాత కరిన చర్యలుంటాయని అధికారులు పేర్కొన్నారు. జూన్ 20 నుంచి 25 వరకు ఆక్యుపేషనల్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ 29 విజిట్స్ చేయడం జరిగింది వర్క్ సైట్స్లో. ఈ క్రమంలో 63 మంది కార్మికులు ఉల్లంఘనలకు విరుద్ధంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. రెండో విజిట్లో, ఇన్స్పెక్టర్స్కి ఎలాంటి ఉల్లంఘనలు కన్పించలేదు. కాగా, సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్.. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే హాట్లైన్ (99444800) నెంబర్కి ఫిర్యాదులు చేయవచ్చు.
తాజా వార్తలు
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..