మిడ్ డే వర్క్: 42 కంపెనీలకు హెచ్చరిక
- June 29, 2020
కువైట్ సిటీ:వేసవి నేపథ్యంలో మిడ్ డే వర్క్ బ్యాన్ అమల్లో వున్నా, దాన్ని అమలు చేయని 42 కంపెనీలకు నోటీసులు పంపించడం జరిగింది. తొలిసారి ఉల్లంఘన నేపథ్యంలో సదరు కంపెనీలకు నోటీసులు పంపామనీ, ఆ తర్వాత కరిన చర్యలుంటాయని అధికారులు పేర్కొన్నారు. జూన్ 20 నుంచి 25 వరకు ఆక్యుపేషనల్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ 29 విజిట్స్ చేయడం జరిగింది వర్క్ సైట్స్లో. ఈ క్రమంలో 63 మంది కార్మికులు ఉల్లంఘనలకు విరుద్ధంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. రెండో విజిట్లో, ఇన్స్పెక్టర్స్కి ఎలాంటి ఉల్లంఘనలు కన్పించలేదు. కాగా, సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్.. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే హాట్లైన్ (99444800) నెంబర్కి ఫిర్యాదులు చేయవచ్చు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







