ఏపీలో ఒక్కరోజే 11 కరోనా మరణాలు...
- June 29, 2020
అమరావతి:ఏపీలోని గడిచిన 24 గంటల్లో 793 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. ఈరోజు ఒక్కరోజే.. 11 మంది చనిపోయారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 13,891మందికి చేరింది. ఇప్పటివరకూ 6232 మంది డిశ్చార్జ్ అవ్వగా.. 7479 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో 708 మంది రాష్ట్రంలో వారు కాగా.. 81 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. అటు, విదేశాల నుంచి వచ్చిన వారికి ఆరుగురికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 180 మంది కరోనాతో మృతి చెందారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







