జులై 5 నుంచి రస్ అల్ ఖైమా గవర్నమెంట్ స్టాఫ్ తిరిగి విధుల్లోకి
- June 30, 2020రస్ అల్ ఖైమా:జులై 5 నుంచి 100 శాతం సామర్థ్యంతో రస్ అల్ ఖైమా గవర్నమెంట్ ఆఫీసులు తిరిగి తమ కార్యకలాపాల్ని ప్రారంభించనున్నాయి. రస్ అల్ ఖైమా డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యామన్ రిసోర్సెస్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. క్రానిక్ డిసీజెస్తో బాధపడుతున్నవారికి మాత్రమే మినహాయింపులు ఇచ్చామనీ, మిగతా ఉద్యోగులంతా తమ విధులకు హాజరు కావాల్సిందేనని డిపార్ట్మెంట్ తేల్చి చెప్పింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆయా రంగాల్లో స్తబ్దత నెలకొంది. తిరిగి బిజినెస్ నార్మల్సీ కోసం ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే 100 శాతం సామర్థ్యంతో గవర్నమెంట్ ఆఫీసులు కూడా రన్ కానున్నాయి.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!