జులై 5 నుంచి రస్ అల్ ఖైమా గవర్నమెంట్ స్టాఫ్ తిరిగి విధుల్లోకి
- June 30, 2020
రస్ అల్ ఖైమా:జులై 5 నుంచి 100 శాతం సామర్థ్యంతో రస్ అల్ ఖైమా గవర్నమెంట్ ఆఫీసులు తిరిగి తమ కార్యకలాపాల్ని ప్రారంభించనున్నాయి. రస్ అల్ ఖైమా డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యామన్ రిసోర్సెస్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. క్రానిక్ డిసీజెస్తో బాధపడుతున్నవారికి మాత్రమే మినహాయింపులు ఇచ్చామనీ, మిగతా ఉద్యోగులంతా తమ విధులకు హాజరు కావాల్సిందేనని డిపార్ట్మెంట్ తేల్చి చెప్పింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆయా రంగాల్లో స్తబ్దత నెలకొంది. తిరిగి బిజినెస్ నార్మల్సీ కోసం ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే 100 శాతం సామర్థ్యంతో గవర్నమెంట్ ఆఫీసులు కూడా రన్ కానున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?