జోగినపల్లి సంతోష్ కుమార్ సౌజన్యం 'మనం సైతం' సారధ్యంలో చిత్రపురి కాలనీవాసులకు మాస్కుల పంపిణీ!!
- July 01, 2020గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, రాజ్యసభ సభ్యులు, తెరాస ముఖ్య నేత జోగినపల్లి సంతోష్ కుమార్ ఆశీస్సులతో.. 'మనం సైతం' సారధ్యంలో.. చిత్రపురి కాలనీలో ఇంటింటికి మాస్క్ లు పంపిణి చేశారు.
'మాస్క్' నిత్యావసర వస్తువుగా మారిపోయిన నేపథ్యంలో..
తమ కొరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మాస్కులు పంపిణీ చేయించిన జోగినపల్లి సంతోష్ కుమార్, 'మనం సైతం' కాదంబరి కిరణ్ లకు కాలనీవాసులు కృతఙ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, మాస్క్ లేకుండా బయట తిరగడం నేరమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కాదంబరి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు!!
తాజా వార్తలు
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..